హోటల్ యాజమాన్యంపై కార్వాన్ ఎమ్మేల్యే ఆగ్రహం

82చూసినవారు
రోడ్డుపై వ్యర్థాలు పడేస్తూ డ్రైనేజీ వ్యవస్థలో అడ్డంకులు సృష్టిస్తున్న హోటల్ యాజమాన్యాలపై కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోలిచౌకి బస్ స్టాప్ వద్ద ఉన్న రూమాన్ హోటల్ లోని వ్యర్థాలు రోడ్డుపై పడేస్తుండడంతో అవి డ్రైనేజీ బ్లాకేజ్ కు కారణం అవుతున్నాయని అన్నారు. హోటల్ యజమానులు దీన్ని గమనించి వ్యర్థాలను రోడ్డుపై పడేయకుండా చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్