5వ తేదీన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

572చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈనెల 5వ తేదీన ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి మాధవరం కాంతారావు తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్