గంగనగర్ డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్

79చూసినవారు
వాటర్ పల్యూషన్ సమస్యలను పరిష్కరిస్తామని కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని గంగనగర్లో కార్పొరేటర్ పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా లో వాటర్ ప్రెషర్, వాటర్ పల్యూషణ్ సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలుపగా వెంటనే సంభందిత అధికారులతో మాట్లాడి దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్