ఖైరతాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో అగ్నిప్రమాదం

56చూసినవారు
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని శ్రీరాంనగర్ బస్తీలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. నివాసాల మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు రావడంతో పరుగులు తీశారు. వెంటనే పైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించినట్లు అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్