మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి

52చూసినవారు
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మెగా కృష్ణారెడ్డి అక్రమాలపై దేశ అత్యున్నత విచారణ సంస్థ ఆయన సిబిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య మంత్రి ఆయన తక్షణమే మెగా దోపిడీపై సిబిఐ విచారణ కోతామని చెప్పిన రేవంత్ రెడ్డి 120 రోజులు దాటిన ఆ విషయంపై మాట్లాడడం లేదని మండిపడారు.

సంబంధిత పోస్ట్