కూలీ ధరలను పెంచాలంటూ హమాలీల ఆందోళన

59చూసినవారు
కూలీ ధరలను పెంచడంతో పాటూ మరో 11 డిమాండ్లను పరిష్కరించాలని హమాలీలు ఆందోళనకు దిగారు. ఎర్రమంజిల్ లోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ముందు ఏఐటీయూసీ అధ్వర్యంలో సుమారు 300 మంది బుధవారం నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్