కొడంగల్ : బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత

57చూసినవారు
కొడంగల్ : బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని హస్నాబాద్, ప్యాలమద్ది గ్రామాలకు చెందిన రాజేందర్, మల్లేశ్ సెల్ ఫోన్స్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ యాప్ ద్వారా ట్రేస్ చేసి పోగొట్టుకున్న ఫోన్ల ఆచూకిని గుర్తించారు. బాధితులకు కొడంగల్ ఎస్ఐ జివీ. సత్యనారాయణ ఫోన్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్