కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తలసాని

53చూసినవారు
కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తలసాని
బన్సీలాల్ పెట్ డివిజన్ సున్నం బట్టీలో పునర్నిర్మించిన శుక్రవారం శ్రీ ఏడుపాయల కనకదుర్గమ్మ దేవాలయ ప్రారంభం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్