రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

23329చూసినవారు
కూకట్‌పల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసి బస్సులు ఢీ కొట్టడం జరిగింది. బస్సు డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్