సరూ నగర్ కోదండరాం నగర్ లో విషాదం

72చూసినవారు
సరూ నగర్ కోదండరాం నగర్ లో విషాదం
సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కోదండరాం నగర్ లో నివాసం ఉంటున్న యువి. ప్రసాద్ ఆయన భార్య లత సోమవారం రాత్రి పాయిజన్ తీసుకుని తన ముగ్గురి సంతానంకు కుడా పాయిజన్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నంకు ఒడిగట్టారని సమాచారం.సరూర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబం మొత్తాన్ని వైద్య చికిత్స నిమిత్తం సరూర్ నగర్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్