రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

63చూసినవారు
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన కొన సాగుతోoదని, కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నదాతలకు సకాలంలో రైతుబంధును అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రైతు భరోసా పై ప్రభుత్వం ఉపసంఘం వేసి జూలై 15 వరకు డెడ్ లైన్ పెట్టిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్