మలక్ పేట సేఫ్ పిల్లల హాస్పిటల్ లో దారుణం

76చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా అక్కారం గ్రామం కు చెందిన హనుమంత్ తమ 3నెలల బాబు నిమోనియాతో అస్వస్థతకు గురి కావడంతో అక్టోబర్ 9వ మలక్ పేట లోని సేఫ్ చిల్డర్న్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. 3రోజుల నుంచి ఐసియూలో ఉంచిన సేఫ్ హాస్పిటల్ వైద్యులు బాబు ఆరోగ్యం మెరుగైందని నిన్నటి రోజు జనరల్ వార్డుకు మార్చారు మధ్యాహ్నం నర్స్ వచ్చి ఇంజెక్షన్ వేసిన 10నిమిషాలకే బాబు మృతి చెందాడని తండ్రి హనుమంత్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్