కర్ణాటక నుంచి హైదరాబాద్ చేరుకున్న గజరాజు

78చూసినవారు
మొహర్రం ఉత్సవాల సందర్భంగా బీబీ-కా-అలవా ఊరేగింపుకు గజరాజు శనివారం అర్ధరాత్రి కర్ణాటక నుంచి హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక వాహనంలో ఈ గజరాజును నగరానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా షియా ముస్లిం పెద్దలు దిని రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల కోసం పోలీసు శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనుంది.

సంబంధిత పోస్ట్