రాష్ట్రంలో అశాంతికి కౌశిక్ రెడ్డి కుట్ర: ఎంపీ మల్లు రవి

72చూసినవారు
రాష్ట్రంలో అశాంతికి కౌశిక్ రెడ్డి కుట్ర: ఎంపీ మల్లు రవి
సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న అసంబద్ధ విమర్శలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరినట్టు ఎంపీ మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కౌశిక్ రెడ్డి తెలంగాణలో అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నారని, అరికెపూడి గాంధీని రెచ్చగొట్టి కావాలనే గొడవలు సృష్టించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్