ఈవీఎంలను తరలించిన అధికారులు

58చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలో సికింద్రబాద్ నియోజకవర్గానికి సంభందించిన డిఆర్పీ సెంటర్ లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను ఎన్నికల అధికారులు ఆదివారం పంపిణీ చేశారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను అధికారులు అందజేశారు. భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్