నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో కోఆర్డినేషన్ సమావేశం

63చూసినవారు
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో కోఆర్డినేషన్ సమావేశం
కుత్బుల్లాపూర్ మండలం ఎన్ఎంసి ఆఫీస్ లో బుధవారం ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా కోఆర్డినేషన్ సమావేశంలో భాగంగా కమిషనర్ సౌజన్య మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని, పలు విషయాలపై సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బందితో పాటు ఎన్ఎంసి భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్