విగ్రహాన్ని ఏర్పాటు చేయకుంటే ధర్నాలు చేస్తాం

576చూసినవారు
మల్కాజ్ గిరిలోని జ్యోతి నగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ రజక సెల్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కొన్నె సంపత్ గురువారం డిమాండ్ చేశారు. మల్కాజ్ గిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. నిందితులను అరెస్ట్ చేసి, తిరిగి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, న్యాయం చేయాలని కోరారు. లేకపోతే యావత్ రజక సమాజం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్