చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి

57చూసినవారు
చలివేంద్రాలు ఏర్పాటు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి
వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీర్చడం అభినందనీయమని మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధి బతుకమ్మ పార్కు వద్ద స్థానిక హెచ్ఎంటి ఆఫీసర్స్ కాలనీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ప్రజలు వేసవి కాలం ఎండలలో తిరగవద్దని అన్నారు.

సంబంధిత పోస్ట్