హర్ ఘార్ తీరంగా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

83చూసినవారు
దేశ భక్తి నేటి తరం పిల్లల్లో నింపేందుకు కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని సికింద్రబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అభినందించారు. మంగళవారం సీతాఫల్ మండి డివిజన్ లోని వీరమాచినేని పడగయ్య పాఠశాల అధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘార్ తీరాంగా ర్యాలీని ఎమ్మేల్యే జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు విధుల్లో భారత్ మాతకు జై అంటూ నినదించారు.

సంబంధిత పోస్ట్