గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

54చూసినవారు
మేడ్చల్ లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని అధికారులు తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1. 00 గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మొత్తం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 పరీక్ష కేంద్రాల్లో 5664 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కారున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్