జన జాతర సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో మల్కాజిగిరి జనజాతర సభకు పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్