మల్కాజిగిరి ప్రజలు బిజెపి పార్టీ వైపు ఉన్నారు: ఈటెల

557చూసినవారు
మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని కరింగూడ గ్రామంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతుల సమావేశంలో మాజీ మంత్రి బిజెపి పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ. మల్కాజిగిరి ప్రజలకు నాపై ఆశీర్వాదం ఉంది అని అన్నారు. ఎక్కడికి పోయిన అయ్య ఈసారి ఓటు మోడీకే వెస్తం అని అంటున్నారు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్