విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే ఉపాధ్యాయుని లక్ష్యం

83చూసినవారు
విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే ఉపాధ్యాయుని లక్ష్యం
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ అంకుషాపూర్ గ్రామ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్