చలివేంద్రాన్ని ప్రారంభించిన వజ్రెష్ యాదవ్

60చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన వజ్రెష్ యాదవ్
ఆకలితో అలమటిస్తూన్న పేదవారి కడుపు నింపడం ఎంత పుణ్యమో దాహార్థితో గొంతు ఎండిపోతున్న వారికి మంచి నీళ్ళను అందించడం కూడా అంతే పుణ్యమాని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జీ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. పిర్జాదిగూడ నగర పరిధి మేడిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్