బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు చేయాలి

71చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ, జల మండలికి బడ్జెట్ సమావేశాల్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జవహర్నగర్లో మురుగు కాల్వల పనులను ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. జీహెచ్ఎంసీ, జలమండలిలో నిధుల కొరతతో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్