జ్యోతిరావు పూలేకు కిషన్ రెడ్డి నివాళులు

59చూసినవారు
నేడు జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని చిక్కడపల్లిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మహిళ విద్య కోసం ఎంతో కృషి చేసిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. అనగారిన వర్గాల సామాజిక అభివృద్దికి కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్