దేశ భవిష్యత్తు కోసం పార్లమెంట్ ఎన్నికలు

70చూసినవారు
దేశ భవిష్యత్తు కోసం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ ముషీరాబాద్లో ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు మనది కానీ దానిని వేసినప్పుడే నిజమైన ఓటుగా మారుతుందని అబ్దుల్ కలాం అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. మే 13న ఎన్నికలు జరగనున్నాయని, ఓల్డ్ సిటీలో పూర్తిగా ఓటు హక్కును వినియోగిస్తున్నట్లుగా న్యూ సిటీలో కూడా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్