అధికారులకు ఆదేశాలు జారిచేసిన తెలంగాణ ఫిషరిస్ చైర్మన్

76చూసినవారు
అధికారులకు ఆదేశాలు జారిచేసిన తెలంగాణ ఫిషరిస్ చైర్మన్
హైదరాబాద్ లోని మూసాపేట్ ప్రభుత్వ చేపల మార్కెట్ ను సోమవారం తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేసిన తెలంగాణ ఫిషరిస్ చైర్మన్ మెట్టుసాయికుమార్. చైర్మన్ మాట్లాడుతూ మూతపడిన చేపల మార్కెట్ ను తిరిగి ప్రారంభించాలని మరియు అర్హులకు ఫిష్ స్టాల్స్ ను కేటాయించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఫిషరిస్ చైర్మన్ మెట్టుసాయికుమార్, ఫిషరిస్ డిపార్ట్మెంట్ అధికారులు, మూసాపేట్ మత్స్యకారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్