సైబర్ క్రైమ్ అదుపులో చిలమత్తూరు యువకుడు

77చూసినవారు
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులకు సంబంధించి ఫ్రాడ్ ఫోన్ కాల్స్ ఖాతాదారులకు చేసి వారి వద్ద నుంచి ఓటీపీ తెలుసుకొని వారి ఖాతాల్లోని నగదును విత్ డ్రా చేస్తారు. ఇలా రూ. 21 లక్షలకు సంబంధించి వివిధ ఖాతాదారులు నుంచి నగదు విత్ డ్రా చేశారని సైబర్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్