బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

82చూసినవారు
హైదరాబాద్ లో ఎమ్మేల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికీపూడి గాంధీ ల మధ్య మాటల మంటలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నిరసనలకు దారి తీశాయి. తాజాగా గురువారం కౌశిక్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు (తెలంగాణ భవన్) వద్ద ఆందోళనకు దిగారు. పాడి కౌశిక్ రెడ్డి ఫోటోలను దహనం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్