గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన గ్రూప్-4 అభ్యర్థులు

76చూసినవారు
గ్రూప్-4 ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్-4 అభ్యర్థులు యత్నించారు. గ్రూప్-4 పరీక్షలు రాసి 460 రోజులు అయిందని, సర్టిఫికెట్ వేరిఫీకేషన్ జరిగి 45 రోజులు అవుతుందని అభ్యర్థులు తెలిపారు. 11వేల డిఎస్సీ పోస్టులకు 57 రోజుల్లో పూర్తి చేసిన టీజీపీఎస్సీ అధికారులు, 8వేల గ్రూపు-4 పోస్టులకు 460 రోజులు ఎలా పడుతుందని వారు ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్