అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పిడీఎస్యూ నాయకులు

69చూసినవారు
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలంటూ చలో అసెంబ్లీ ముట్టడికి పిడీఎస్యూ బుధవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పిడీఎస్యూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరగగా ఉద్రిక్తత నెలకొంది. బడ్జెట్ లో విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలలో రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్