సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం బీజేపీ అధికార ప్రతినిధి

59చూసినవారు
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం రవీంద్ర భారతి మినీ ఆడిటోరియంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(టీజేఏ)10వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్ సారథ్యంలో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్. ఏఎస్ రావు, ఎన్ యుజె(ఐ) కార్యదర్శి వి. రాజేందర్ నాథ్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్