ఫారెస్ట్ లో దారిదోపిడి దొంగలు

61చూసినవారు
ఫారెస్ట్ లో దారిదోపిడి దొంగలు
పూడూరు మండలం కండ్లపల్లి గేట్ నీలగిరి ఫారెస్ట్ లో చేవెళ్ల నుండి పూడూరుకు వస్తున్న జంటను నెంబర్ ప్లేట్ లేని బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఓ జంటపై దాడి చేసి వారి దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారం 4000 రూపాయలను దోచుకెళ్లారు. దీంతో బాధితులు చనుగోముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దారిదోపిడిని అరికట్టాలని పలువురు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్