అధ్వాన్నంగా రోడ్లు.. అవస్థలు పడుతున్న ప్రజలు

51చూసినవారు
అధ్వాన్నంగా రోడ్లు.. అవస్థలు పడుతున్న ప్రజలు
కుల్కచర్ల మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు వర్షం నీటితో చెరువులను తలపిస్తుంది. రోడ్డు మరమ్మత్తులు నిర్వహించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన వారు స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామానికి వెళ్లే రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఎమ్మెల్యేను, అధికారులను కోరుతున్నారు. వర్షాలతో మట్టి రోడ్డు అధ్వాన్నంగా మారి ప్రయాణానికి అవస్థలు పడుతున్నట్లు ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్