వీధి కుక్కలు దాడి లో బాలిక మృతి

6733చూసినవారు
వీధి కుక్కలు దాడి లో బాలిక మృతి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ పియస్ పరిదిలో వేసవిలో వీది కుక్కలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ప్రజలపై, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడి చేస్తున్నాయి. శనివారం మరో సంఘటన చోటు చేసుకుంది. రెండున్నర సంవత్సరాల పాపపై వీధి కుక్కలు దాడి చేశాయి. చత్తీస్గడ్ కు చెందిన భీష్మ రామ్ కుటుంబం గుడిసెల్లో ఉంటూ కూలిగా పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్