బాచుపల్లిలో వినాయక మండపాన్ని సందర్శించిన బండి సంజయ్

70చూసినవారు
బాచుపల్లిలో వినాయక మండపాన్ని సందర్శించిన బండి సంజయ్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని వినాయక మండపాన్ని సందర్శించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ మీడియా సెల్ కన్వీనర్ సుమన్ రావు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి రవి యాదవ్ పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్