కొలన్ శ్రీనివాస్ రెడ్డి కలిసిన డివిజన్ వాసులు

66చూసినవారు
కొలన్ శ్రీనివాస్ రెడ్డి కలిసిన డివిజన్ వాసులు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ డివిజన్ లోని వాసులు బుధవారం కొలన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వారి సమస్యలను తెలిపారు.
స్పందించిన శ్రీనివాస్ రెడ్డి స్పందించి వారి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏనుగుల మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్