కాంగ్రెస్ లో చేరద్దని నిరసన

570చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ నిజాంపేట్ లో కార్పొరేషన్ మేయర్ ఆమె భర్త నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. నిజాంపేట్ రహదారిపై హనుమాన్ ఆలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ మేయర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్