వృద్దురాలి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

57చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బాషీరాబాద్ పియస్ పరిదిలో ఈనెల 22న లింగిత భూదేవి(61) వృద్దురాలి కిడ్నాప్ కేసును బుధవారం పోలీసులు చేదించారు. జయరాంనగర్ కల్లు డిపో లో కల్లు తాగుతున్న భూదేవి తో మాటలు కలిపి వ్యాన్ లో భార్య, భర్తలు ఎత్తుకెళ్లారు. భాదితురాలు నుండి 1. 5 తులాల బంగారు ఆర్నమెంట్స్ తో పాటు 13తులాల వెండి పట్టీలు లాక్కోని జవహర్ నగర్ లో భాదితురాలిని నిందితులు వదిలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్