హత్య కేసులో నిందితులిద్దరిని రిమాండ్

57చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ అయోధ్య నగర్ లో సోమవారం పోలీసుల వివరాలు ప్రకారం రాజస్థాన్ చెందిన హాన్స్ రామ్, సందీప్ కుమార్, సోను, ముగ్గురు కలిసి అయోధ్య నగర్లోని ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. నాలుగవ తేదీన బయట విధులు ముగించుకొని గదికి వచ్చేసరికి హాన్స్ రామ్ వంట చేయకుండా పడుకొని ఉన్నాడు. ఇద్దరూ కలిసి హాన్స్ రామ్ ని టవల్ మెడకు చుట్టి తలను బండ కొట్టారు. నిందితులని రిమాండ్ తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్