బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి

85చూసినవారు
బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపాలిటీలో మంగళవారం అన్ని కాలనీలలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణంతో మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడిలక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే అభివృద్ధి రెట్టింపు వేగంతో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్