డబ్బులు డిమాండ్ చేసిన మహిళలు

71చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ పి. యస్ పరిధి సుచిత్ర సెంటర్ లో ఉన్న కిస్మత్ జైల్ మండి హోటల్ కి వచ్చిన ఇద్దరు మహిళలు మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్స్ మంటూ ఐ. డికార్డులు చూపించారు. కిచెన్ మరియు మీరు వాడే వంట పదార్థాలు తనిఖీలు చేయాలంటూ వంటగదిలో ప్రవేశించారు. కిచెన్ పరిసరాలు, అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన హోటల్ నిర్వాహకులు పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్