బేగంపేటలో బీజేపీ సోషల్ మీడియా సమావేశం

65చూసినవారు
బేగంపేటలో బీజేపీ సోషల్ మీడియా సమావేశం
బేగంపేటలోని హరిత హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం బీజేపి సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ చార్జీ మురళీధర్ రావు పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ది, రాష్ట్రానికి కేంద్రం అందించిన నిధులు, ఇతర పార్టీల వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని సోషల్ మీడియా కో ఆర్టినేటర్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్