చెంచు ఈశ్వరమ్మ ను పరామర్శించిన మంత్రి సీతక్క

83చూసినవారు
పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ కు చెందిన చెంచు ఈశ్వరమ్మ ను మంత్రి సీతక్క. పరామర్శించారు. ఈశ్వరమ్మ కు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం, ఆమెకు కుటుంబానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తాం, ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశాం అని అన్నారు. ఈశ్వరమ్మ కుటుంబానికి ఐటీడీఏ, ఎస్సీ ఎస్టీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖల తరఫున ఆర్థిక సాయం అందజేశాం అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్