బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న నీతా అంబానీ

2280చూసినవారు
ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ బుధవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరబాద్ తో మ్యాచుకు ముందు అమే అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కాగా ప్రతి సంవత్సరం అమే ఈ ఆలయానికి వస్తుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్