మహిళలు స్వయం కృషితో ఎదగాలి

80చూసినవారు
రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, కార్పొరేటర్ చీర సుచిత్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. మహిళలు స్వయం కృషితో ఎదగాలనే ఉద్దేశ్యంతో వివిధ శిక్షణ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్