మద్యానికి బానిసై రైలు కిందపడి ఆత్మహత్య

5118చూసినవారు
మద్యానికి బానిసై రైలు కిందపడి ఆత్మహత్య
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ అప్ లైన్ లో సోమవారం గుర్తుతెలియని రైల్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు బొల్లారం బజార్ కు చెందిన కూలి ఏ ప్రభాకర్ (41)గా గుర్తించినట్లు తెలిపారు. మృతుడు తాగుడుకు బానిసై రైల్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్