హైదరాబాద్లో భారీ వర్షం

84చూసినవారు
నగరంలో మంగళవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ప్రధాన రోడ్లపై వర్షపు నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఐటీ కారిడార్ నుంచి కూకట్పల్లి, మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి ఖైరతాబాద్ వెళ్లే రూట్లో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అత్యవసరమైతేనే బయటకురండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్