తిరుమల కొండెక్కుతున్న పవన్‌కు అస్వస్థత

66చూసినవారు
మంగళవారం తిరుమలకు కాలినడకన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయల్దేరారు. అయితే తిరుమల కొండ ఎక్కుతున్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్